వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జిల్లా హసన్పర్తి రైల్వేస్టేషన్ సమీపంలోని ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ వద్ద నాగ్పూర్–కాజీపేట ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. విద్యుత్ తీగలు తెగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.
ఈ రైలు వెనుక మరో రెండు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, రైల్వే అధికారులు మరమ్మతు చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...

