వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు కోసం దివ్యాంగులు, వృద్ధులు సహా పలువురు అర్హులు ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసినా ప్రభుత్వ చేయూత అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 2.78 లక్షల మందికి పైగా పింఛన్లు అందుతుండగా, కొత్త మంజూరీలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అర్హులకు వెంటనే పింఛన్లు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...
