వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు నగరంలోని వక్ఫ్ బోర్డు స్థలాల్లో గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆవాజ్ నగర కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
వక్ఫ్ బోర్డు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు ఫయాజ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

