వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల పరశురాములు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం–1989 కింద నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వం చట్ట ప్రకారం అందించాల్సిన ఎక్స్గ్రేషియా, పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

