వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ మున్సిపాల్టీలో పారిశుద్ధ్యం, రెవెన్యూ, ఇంజినీరింగ్ తదితర కీలక విభాగాల్లో పొరుగుసేవల ఉద్యోగులతోనే కార్యాలయ పనులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై కమిషనర్ జగదీశ్వర్గౌడ్ స్పందిస్తూ వారు సహాయకులుగా మాత్రమే ఉంటారని తెలిపారు. అవసరమైన మార్పులు, చేర్పులు చేపడతామని వెల్లడించారు.
Comments
Loading comments...

