Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సైపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 12:10 AM పల్నాడుGeneral
ఎస్సైపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు - Udayam
శావల్యాపురం ఎస్సై వెంకటేశ్ బాబుపై మహిళా కమిషన్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. దుకాణాన్ని ఖాళీ చేయాలని SI బెదిరించి, బలవంతంగా సంతకం చేయించారని సదరు మహిళ ఆరోపించారు. దీనిపై విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్.. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది.

Comments

G
Loading comments...