Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీకి 2,697 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 10:56 AM నిజామాబాద్General
ఎస్సారెస్పీకి 2,697 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - Udayam
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి చేరిక కొనసాగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 1080.40 అడుగులు, నిల్వ 46.057 టీఎంసీలుగా ఉంది. గత 24 గంటల్లో 2,697 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,056 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 37.501 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది.

Comments

G
Loading comments...