Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్‌పై గ్రామసభలో సమీక్ష

Follow Udayam on Google
madhu Aug 27, 2026 3:54 PM ములుగుGeneral
ఎస్‌ఐఆర్‌పై గ్రామసభలో సమీక్ష - Udayam
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌పై గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ జాడి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన సభలో ఎస్‌ఐఆర్ అంశాలపై చర్చించి, ప్రజల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఓటర్ల వివరాల్లో తప్పులు ఉంటే బీఎల్‌ఓలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...