Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ సర్వే ముగింపుతో ఊపిరి పీల్చుకున్న అధికారులు,సిబ్బంది.

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 12, 2026 9:22 PM నిర్మల్ General
ఎస్ఐఆర్ సర్వే ముగింపుతో ఊపిరి పీల్చుకున్న అధికారులు,సిబ్బంది. - Udayam
ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ఎస్ ఐ ఆర్ సర్వే ముగింపుతో వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 45 రోజులుగా ఓటర్ జాబితా సమగ్ర సవరణ పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు రోజువారి సమీక్షలు, సందర్శనలు పరిశీలనలో బిజీ బిజీగా గడిపారు. ముఖ్యంగా రెవెన్యూ పురపాలక శాఖ పంచాయతీరాజ్ శాఖ వారు తమ అసలు విధులను నిర్వహించుకోలేకపోయారు.

Comments

G
Loading comments...