Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ టీ యూ రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ దంపతులకు మిత్రుల సన్మానం

Follow Udayam on Google
H M G H Q Aug 26, 2026 9:28 PM కర్నూలుGeneral
ఎస్‌ టీ యూ రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ దంపతులకు మిత్రుల సన్మానం - Udayam
పత్తికొండలో పదవీ విరమణ చేసిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర నాయకులు, ఉపాధ్యాయుడు కొత్తపల్లి సత్యనారాయణ, ఆయన సతీమణి విజయలక్ష్మికి బాల్యమిత్రులు కృష్ణయ్య, కె.ఆర్. దామోదర్, మద్దయ్య, వెంకటేశ్వర్ గౌడ్ స్వగృహంలో ఆత్మీయ సన్మానం చేశారు. కృష్ణయ్య మాట్లాడుతూ సత్యనారాయణ క్రమశిక్షణతో ఉండి, విద్యార్థులకు అంకితభావంతో బోధించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని తెలిపారు.

Comments

G
Loading comments...