Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
madhu Sep 13, 2026 5:58 PM ములుగుGeneral
ఎరువుల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలి - Udayam
ములుగు జిల్లాలో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అంజాద్ పాషా డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చూడాలని, దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ఆదివారం కోరారు. లింకులు లేకుండా రైతులు అడిగిన ఎరువులనే విక్రయించాలని సూచించారు.

Comments

G
Loading comments...