Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్ర సత్యమన్న వర్ధంతి సందర్భంగా నివాళులు

Follow Udayam on Google
sreekanth patel Aug 12, 2026 1:11 PM మహబూబ్‌నగర్General
ఎర్ర సత్యమన్న వర్ధంతి సందర్భంగా నివాళులు - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎర్ర సత్యమన్న వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎర్ర సత్యం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీ కులాల ముద్దుబిడ్డ అని కొనియాడారు. బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించిన ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...