వార్తలకు తిరిగి వెళ్లండి
ఈపీఎఫ్ఓ 3.0: త్వరలోనే యూనివర్సల్ పెన్షన్

ఉద్యోగులతో పాటు గిగ్, అసంఘటిత కార్మికులకు వర్తించేలా ఈపీఎఫ్ఓ 3.0ను ప్రభుత్వం తెస్తోంది. రిటైర్మెంట్ ఫండ్కు కంట్రిబ్యూట్ చేయడంలో, పెన్షన్ తీసుకోవడంలో ఉద్యోగులకే పూర్తి నిర్ణయాధికారం ఉంటుంది.
వయస్సు వచ్చాక సొమ్ము యాన్యుటీ లేదా ఎస్డబ్ల్యూపీ రూపంలో మారుతుంది. దీనిలో టార్గెట్ రిటైర్మెంట్ సమ్ను తీసుకొస్తున్నారు. సామాజిక భద్రతా వ్యవస్థలో ఇది పెను మార్పులు తెస్తుంది.
Comments
Loading comments...