వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా మెరకముడిదాం MPDO సుధాకర్ పట్నాయక్ ఆద్వర్యంలో స్తానిక KGBV పాఠశాలలో 3వ శనివారం సందర్భంగా స్వర్ణాంధ్ర - స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కోటేశ్వరరావు పాల్గోని విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. చెత్త రహిత స్కూలుగా చూడాలని విద్యార్థులతో మానహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Loading comments...

