వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బాడంగి మండలం MPDO శ్రీలత స్తానిక మల్లంపేట గ్రామపంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాన్ని శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ర్యాంప్ వంటి మౌలిక వసతులను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
Comments
Loading comments...

