వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంజినీరింగ్ ఫీజుపై సందిగ్ధం

రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియలో ఫీజుల ఖరారులో జాప్యం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆప్షన్ల నమోదుకు ఏపీ ఈఏపీ సెట్ వెబ్సైట్ ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది.
కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఫీజులు ఇంకా ఖరారు కాలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కొనసాగుతోంది.
Comments
Loading comments...