వార్తలకు తిరిగి వెళ్లండి

కొరిశపాడు మండలం తమ్మవరంలోని శర్వాణి ఇథనాల్ కర్మాగారంలో నీటి ట్యాంకు గోడ కూలి సైట్ ఇంజినీర్ మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి.
శుక్రవారం సాయంత్రం 10 లక్షల లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకుకు మరమ్మతులు చేస్తుండగా గోడ ఒక్కసారిగా కూలింది. శిథిలాల కింద చిక్కుకున్న తమిళనాడుకు చెందిన ఇంజినీర్ అరవింద్ కుమార్ (27) మృతి చెందారు.
Comments
Loading comments...

