Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఎస్ఎంఈల బిజినెస్ ఎక్స్ పో -2026 ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 11, 2026 3:27 PM విశాఖపట్నంGeneral
ఎంఎస్ఎంఈల బిజినెస్ ఎక్స్ పో -2026 ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి - Udayam
విశాఖ లోని గాదిరాజు ప్యాలెస్‌లో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నిర్వహిస్తోన్న "ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్‌పో-2026" ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భీమిలి ఎమ్మల్యే , ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ప్రతినిధులతో కలిసి సెప్టెంబర్ 11 నుండి 13 వరకు జరిగే ఎక్స్‌పోను ఆయన ప్రారంభించారు

Comments

G
Loading comments...