వార్తలకు తిరిగి వెళ్లండి

రష్మిక మందన నటిస్తున్న దిగ్గజ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సెప్టెంబర్ 16న గ్రాండ్గా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హైదరాబాద్, చెన్నై లేదా బెంగళూరులో ఏదో ఒక నగరాన్ని వేదికగా ఎంపిక చేసే అవకాశం ఉంది.
వేదికపై త్వరలో స్పష్టత రానుంది. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

