Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచాలి: ముత్తయ్యరెడ్డి

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 9:43 AM కరీంనగర్General
పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచాలి: ముత్తయ్యరెడ్డి - Udayam
చిన్నప్పటి నుంచే పిల్లలకు క్రీడలపై ఆసక్తిని పెంచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి కోరారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా మెట్‌పల్లిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించి, పలువురు క్రీడాకారులను సన్మానించారు.

Comments

G
Loading comments...