వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో విద్యుత్ వైర్ల దొంగతనానికి పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు ఎన్కౌంటర్ అనంతరం అరెస్ట్ చేశారు. ఎదురుకాల్పుల్లో ప్రధాన నిందితుడు ఖదీర్ గాయపడ్డాడు.
ఖదీర్పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కారు, పిస్టల్, విద్యుత్ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
