Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బహ్రైచ్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు దొంగల అరెస్ట్

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Aug 08, 2026 11:46 AM ఆల్ ఇండియా జాతీయ
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో విద్యుత్‌ వైర్ల దొంగతనానికి పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ అనంతరం అరెస్ట్‌ చేశారు. ఎదురుకాల్పుల్లో ప్రధాన నిందితుడు ఖదీర్‌ గాయపడ్డాడు. ఖదీర్‌పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కారు, పిస్టల్‌, విద్యుత్‌ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...