Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఉద్యోగుల ఈహెచ్‌ఎస్‌ ప్రారంభం

రచన దేవి Jul 17, 2026 6:32 AM హైదరాబాద్ 2 viewsabout 3 hours ago
నేడు ఉద్యోగుల ఈహెచ్‌ఎస్‌ ప్రారంభం - Udayam Digital
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) జూలై 17న అధికారికంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దీనిని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త ఈహెచ్‌ఎస్ పోర్టల్‌ను లాంచ్ చేయనున్నారు. అలాగే అర్హులైన ఉద్యోగులకు కొత్త హెల్త్‌కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...