Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేను సన్మానించిన ఆలయ కమిటీ

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 17, 2026 10:17 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఎమ్మెల్యేను సన్మానించిన ఆలయ కమిటీ - Udayam
భౌరంపేట్‌లోని శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...