వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ ఈవో రమాదేవి రాఖీ పండగ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు.
స్వీట్ తినిపించి ప్రజలందరికీ రక్ష బంధన్ శుభాకాంక్షలు తెలిపారు .
Comments
Loading comments...

