Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​'ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తాం'

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 6:26 PM వికారాబాద్General
​'ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తాం' - Udayam
వికారాబాద్ జిల్లా తాండూరు 8వ వార్డు రాజీవ్ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. పార్టీ కోసం పనిచేసే నాయకులను గుర్తించి కమిటీలు ఏర్పాటు చేయాలని వార్డు ఇన్​ఛార్జి సాయప్ప కోరారు. పార్టీ బలోపేతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై ఎమ్మెల్యే మనోహర్​రెడ్డికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...