వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి ప్రశంసలు కురిపించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చినా విద్యపై ప్రత్యేకంగా ఆలోచించేవారు అరుదని అన్నారు.
విద్యారంగంలో ఎమ్మెల్యే కృషి చిరస్థాయిగా నిలుస్తుందన్నారు.
Comments
Loading comments...

