వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ CEO లవరాజు శనివారం చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. రోడ్లు, తాగునీరు సరఫరా, డ్రైనేజ్ పనులను సమీక్షించారు. నాలుగు మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని CEO లోవరాజు కు MLA కళా వెంకటరావు సూచించారు.
Comments
Loading comments...

