వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించమని టిడిపి నాయకులు హెచ్చరించారు.
శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే పై గత కొద్దిరోజులుగా వైసిపి గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గురవయ్య చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్యే పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఒక ఎమ్మెల్యే పై ఇటువంటి ఆరోపణ చేయడం మంచిది కాదని అన్నారు.
Comments
Loading comments...

