వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరును అభినందించారని గురువారం తాడేపల్లిలో పల్లవ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబురావు, ఏపీ ఫిషర్మెన్ జేఏసీ ఛైర్మన్ సైకం రాజశేఖర్ తెలిపారు.
ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. మత్స్యకారులంతా నాయకర్కు అండగా ఉంటారని, పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

