వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యల పరిష్కారం కోసం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరై ప్రజల నుంచి స్వయంగా 22 వినతిపత్రాలను స్వీకరించారు.
వీటిలో ఇంటి స్థలాలు, నిర్మాణాల కోసం 16 CMRF, 2 ఇతర సమస్యలపై 4 అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

