వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ సాక్షిగా దళిత శాసనసభాపతిని అవమానించిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ డొంకేశ్వర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు .
MLC పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Comments
Loading comments...

