వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి అనంతపురం టీడీపీ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవిని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గురువారం శాలువాతో ఘనంగా సత్కరించారు.
పార్టీ కోసం ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. శాసనమండలి సభ్యురాలిగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

