Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రాగమయి

రూప దేవి Jul 22, 2026 2:53 PM ఖమ్మంin about 4 hours
కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రాగమయి - Udayam Digital
యువతపై పోలీసుల లాఠీచార్జ్ వీడియోలను చూసి సత్తుపల్లి నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే మట్టా రాగమయి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. కేంద్ర విధానాలను, రాహుల్, ప్రియాంకల అరెస్టును ఖంఢిస్తూ ఈ నిరసన చేపట్టారు. విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...