వార్తలకు తిరిగి వెళ్లండి
కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రాగమయి

యువతపై పోలీసుల లాఠీచార్జ్ వీడియోలను చూసి సత్తుపల్లి నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే మట్టా రాగమయి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
కేంద్ర విధానాలను, రాహుల్, ప్రియాంకల అరెస్టును ఖంఢిస్తూ ఈ నిరసన చేపట్టారు. విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...