వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే పట్ల ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో మతవాదులు అవమానకరంగా ప్రవర్తించడాన్ని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు.
ఖర్గే పర్యటించిన స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కరీంనగర్లో శనివారం డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

