వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్నినో దెబ్బ.. రుతుపవనాలపై ప్రభావం

ఎల్నినో వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి రుతుపవనాలపై ప్రభావం చూపుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారతంలో రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని వెల్లడించింది.
వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Comments
Loading comments...