వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో కార్యక్రమం కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. బిజెపి నాయకులు లింగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నాయకులు రవిశంకర్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పూర్ణిమ, స్రవంతి సాయికిరణ్ తదితరులున్నారు.
Comments
Loading comments...

