Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలక్ట్రిషయన్ల నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 5:29 PM నాగర్ కర్నూల్General
ఎలక్ట్రిషయన్ల నూతన కమిటీ ఎన్నిక - Udayam
కల్వకుర్తి మున్సిపాలిటీ, మండల పరిధి ఎలక్ట్రీషియన్ల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవర్ల పర్వతాలు, ఉపాధ్యక్షుడిగా రషీద్ ఖాన్, గౌరవ అధ్యక్షుడిగా ఉస్మాన్, ప్రధాన కార్యదర్శులుగా ఎండీ ఇంతియాజ్, గజ్జ ఆంజనేయులుగౌడ్, కోశాధికారిగా సాయిలు ఎన్నికయ్యారు. ఎలక్ట్రీషియన్ల సమస్యలపై సంఘటితంగా పోరాడతామని అధ్యక్షుడు పర్వతాలు తెలిపారు.

Comments

G
Loading comments...