Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక

Follow Udayam on Google
p.g.murthy Sep 07, 2026 2:59 PM మంచిర్యాలGeneral
ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక - Udayam
లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా సభ్యుల సమావేశం నిర్వహించారు. సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చెట్ల రమేష్ (సిటీ కేబుల్), నూతి సంతోష్ (BCN), ఉపాధ్యక్షులుగా కందుల రమేష్ 10టీవీ, కొండపల్లి ప్రశాంత్ టీ న్యూస్, జాయింట్ సెక్రెటరీ నూతి అనిల్. కందుల సతీష్ తదితరులను ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...