Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుగుల బీభత్సం.. ఇల్లు, పంటలకు నష్టం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 05, 2026 2:20 PM పార్వతీపురం మన్యంGeneral
ఏనుగుల బీభత్సం.. ఇల్లు, పంటలకు నష్టం - Udayam

Photo Gallery

ఏనుగుల బీభత్సం.. ఇల్లు, పంటలకు నష్టం - gallery image 1
ఏనుగుల బీభత్సం.. ఇల్లు, పంటలకు నష్టం - gallery image 2
పాలవలస, మనుమకొండ గ్రామాల మధ్య సంచరిస్తున్న ఏనుగులు ఇల్లు, పంటలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించాయి. పాలవలసలో ఓ ఇంటిని కూల్చివేయగా, నాటుకోళ్ల స్థావరాన్ని ధ్వంసం చేసి 45 కోళ్లను చంపాయి. ఏనుగుల దాడులతో రైతులు, గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వాటిని తరలించడంలో ఆలస్యం, గత నష్టాలకు పరిహారం అందకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...