వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో నిరంతర విద్యుత్ సరఫరాకు రూ.93.98 కోట్లతో పనులు చేపడుతున్నట్లు EPDCL అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
పుష్కరాల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

