వార్తలకు తిరిగి వెళ్లండి

మల్హర్ మండలం కొయ్యూరు–ఉయ్యూరు గ్రామాల సమీపంలోని వరి పొలంలో విద్యుత్ షాక్తో తండ్రీకొడుకులు మృతి చెందారు. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బాపు (45), మనోజ్ (23) పొలానికి వెళ్లారు.
మోటార్ డెలివరీ పైపు తిప్పుతుండగా మనోజ్కు షాక్ తగిలింది. అతడిని పట్టుకోవడంతో బాపుకు కూడా షాక్ తగిలి ఇద్దరూ మృతి చెందినట్లు ఎస్ఐ మహేందర్కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

