వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లోని ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వాసవి ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీ వరకు దేశంలోనే మొదటిసారిగా ఒక రెసిడెన్షియల్ టౌన్షిప్ను అనుసంధానిస్తూ స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నారు.
రూ.15 కోట్ల అంచనా వ్యయంతో ఐఐటీ హైదరాబాద్ డిజైన్ చేసిన ఈ స్కైవాక్కు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎన్ఓసీ లభించింది. ఎల్ అండ్ టీ మెట్రో ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లోగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
Comments
Loading comments...

