వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో తీవ్ర ప్రభావంతో రాష్ట్రంలో 35.5% లోటు వర్షపాతం నమోదయ్యే అంచనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఏడాది తాగునీకు తొలి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
ఆ తర్వాత పరిశ్రమలు, ఉద్యాన పంటలకు నీరందించాలని చెప్పారు. తొందరపడి వరి సాగు చేయొద్దని రైతులకు సూచించారు. నీటి పొదుపు, నియంత్రిత విడుదలకు ఎన్ఫోర్స్మెంట్ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Comments
Loading comments...

