వార్తలకు తిరిగి వెళ్లండి
ఎకోరెన్ ఎండీ అరెస్ట్: రూ.64.5 కోట్ల జీఎస్టీ ఎగవేత

హైదరాబాద్లో భారీ జీఎస్టీ ఎగవేత కేసు వెలుగులోకి వచ్చింది. నకిలీ ఇన్వాయిస్లతో రూ.64.5 కోట్ల ఐటీసీ క్లెయిమ్ చేసిన ఎకోరెన్ ఎనర్జీ ఎండీ లక్ష్మీ ప్రసాద్ యెర్నేనిని అధికారులు అరెస్ట్ చేశారు.
నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరచగా, ఆగస్టు 7 వరకు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు.
Comments
Loading comments...