వార్తలకు తిరిగి వెళ్లండి

ఈజిప్ట్లోని మధ్యధరా ఓడరేవు డెమిట్టాలో రెండు నౌకలపై డ్రోన్తో దాడి జరిగినట్లు ఆ దేశ పెట్రోలియం, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. బుధవారం జరిగిన ఈ దాడిలో ఒక స్టోరేజ్ వెసెల్, మరో రీగ్యాసిఫికేషన్ నౌకలో మంటలు చెలరేగాయని తెలిపింది.
సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక భద్రతా బృందాలు అత్యవసర ప్రణాళికల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
