Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుగుపాలెంలో మధ్యవర్తిత్వంపై న్యాయ సదస్సు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 4:42 PM పల్నాడుGeneral
ఏనుగుపాలెంలో మధ్యవర్తిత్వంపై న్యాయ సదస్సు - Udayam
వినుకొండ మండలం ఏనుగుపాలెంలో మధ్యవర్తిత్వంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ.. చిన్నచిన్న వివాదాలకు కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యంగా, రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...