వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం మున్సిపల్ కేంద్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ ఆయాలకు రూ. 8వేతనం ఇవ్వాలని సి ఐ టి యు నాయకులు అయూబ్, రమణ, ఆర్డీఓకు గ్రీవెన్స్ లో వినతిపత్రం అందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఏలూరు మున్సిపాలిటీలో అంగన్వాడీ ఆయాలకు రూ.8వేలు ఇస్తున్నారని అదేవిదంగా ఇక్కడి ఆయాలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

