వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున వర్సిటీలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈసీ సభ్యులు ప్రొఫెసర్ త్రిమూర్తి, ప్రొఫెసర్ మురళీమోహన్లను ఆయన సన్మానించారు.
పరిపాలనా పోస్టుల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నాన్-టీచింగ్ సిబ్బంది ప్రమోషన్లు పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

