Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎన్‌యూలో AIపై ఐదు రోజుల శిక్షణా తరగతులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 7:59 PM గుంటూరుGeneral
ఏఎన్‌యూలో AIపై ఐదు రోజుల శిక్షణా తరగతులు - Udayam
ఆచార్య నాగార్జున వర్సిటీలో APSCHE ఆధ్వర్యంలో జనరేటివ్‌ AI, ఈ-కంటెంట్‌ బోధనా సాంకేతికతలపై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభమైంది. APSCHE ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ మధు మూర్తి, ANU వీసీ గంగాధరరావు పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. బోధనను మరింత ప్రభావవంతంగా మార్చేందుకు అధ్యాపకులు AIని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని సూచించారు.

Comments

G
Loading comments...