వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణాన్ని వరదలు ముంచెత్తి సరిగ్గా ఏడాది గడుస్తోందని.. ఇప్పటికీ వరద నిధులు జాడ ఏమైందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జీఆర్ కాలనీ వద్ద మెడలో నల్ల కండువాలతో ఆందోళన చేపట్టారు.అకాల వర్షాలకు పట్టణం మొత్తం ఆగమైందన్నారు. వరదల ఉధృతి తగ్గించడం కోసం ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి డివైడర్ కూల్చేశాడన్నారు.
Comments
Loading comments...

